snow లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
snow లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

21, డిసెంబర్ 2020, సోమవారం

మంచు గడ్డల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.

మంచు(snow )


వేసవి కాలంలో భానుడి ప్రతాపం నుండి తట్టుకోవడానికి ప్రజలు ఎక్కువగా చల్లటి ప్రదేశాలకు వెళ్తారు. అయితే యూరోపియాన్ ప్రాంతాలు వేసవి కాలంలో కూడా చల్లదనాన్ని కలిగి ఉంటాయి. అందువల్ల పర్యాటకులు ఈ ప్రాంతాలకు ఎక్కువగా వస్తుంటారు. అయితే ఈ శీతోష్ణ ప్రాంతాలలో మనకు ఎక్కువగా కనిపించేవి మంచు గడ్డలు. మంచుగడ్డలు మేఘాల నుండి భూమి పైకి రాలతాయి. అంతేకాకుండా ఈ మంచు గడ్డలు ఎంతో చల్లదనాన్ని ఇస్తాయి. మంచు గడ్డల చల్లదనం వల్ల మనిషి చనిపోయే అవకాశం కూడా ఉంది. అందుకే ఈ ప్రాంతాల ప్రజలు స్వేట్టర్ లను, దుప్పట్లను ఎక్కువగా వాడతారు. 
 


మంచు గురించి అక్కడి ప్రదేశం గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.


1) వాతావరణంలోని మంచు బిందువులు మేఘాలలోకి ఒక్కొక్కటిగా చేరి మంచు గడ్డలుగా మారతాయి. ఆ మంచు గడ్డలు మేఘాల నుండి భూమిపై పడతాయి.
 
2) శాస్త్రవేత్తల పరిశోధనలో ఏ రెండు మంచు గడ్డలు ఒకేలాగా ఉండవు అని తేలింది. కాని 1988 లో మాత్రం ఒక శాస్త్రవేత్త తనకు రెండు ఒకేలా ఉన్న మంచు గడ్డలు దొరికాయి అని అన్నారు.

3) ఈ మంచుగడ్డలలో అతిపెద్ద మంచుగడ్డ ఎత్తు 15 అంగుళాలు అని వెల్లడించారు. 

4) సహజంగా ఈ మంచు గడ్డ రంగులేని అపారదర్శక వస్తువు. ఇది అద్దం లాంటిది. దీని నుండి కాంతి చొచ్చుకుని పోలేదు.

5) యునైటెడ్ స్టేట్స్ లో శీతాకాలం సమయంలో ఒక స్టెఫిలియన్ ( ఒక స్టెఫిలియాన్ 24 సున్నాలను కలిగి ఉంటుంది)  మంచు స్పటికాలు ఆకాశంలోని మేఘాల నుండి వెలువడతాయి.

6) మాములుగా అమెరికాలో 24 గంటల పాటు పడే మంచు 75.8 అంగుళాలుగా ఉంది. అయితే 1921లో మాత్రం ఆరు అడుగుల మంచు కురిసింది.

7) మంచు ద్వారా తయారు చేయబడ్డ ఇళ్లను ఇగ్లూస్ అంటారు. ఇవి మనిషి యొక్కఉష్ణాన్ని తీసుకుని వేడిగా మారతాయి. మంచుతో కట్టినవైనా గాని వీటి లోపల వేడిగా ఉంటుంది. 

8) నోవా స్కోటియా, నార్త్ డకోటా, ఉత్తర డకోటా ప్రజలు మంచు దేవతలను తయారు చేసి రికార్డులను సృష్టించారు. 

9) సీతల్ ప్రాంతంలో అతిపెద్ద మంచు యుద్ధం జరుగుతుంది. అయితే ఈ యుద్ధానికి రెండు బ్యారేజ్ లు అడ్డువస్తున్నాయని 5834 మంచు యోధులు వాటిని తొలగించారు.  

కోరిన కోర్కెలు తీర్చే కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి.

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి పూర్వం ద్వారకుడు అనే వ్యక్తి ప్రతి యేటా భక్తి శ్రద్ధలతో ఆ తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేవాడు. అయ...